షాద్నగర్టౌన్ మే 25: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఫరూఖ్నగర్ మండల జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి సూచించారు. షాద్నగర్ మార్కె�
గన్నీ బ్యాగుల సమస్యను పరిష్కరిస్తాం ఆమనగల్లు, మాడ్గులలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు ఆమనగల్లు,మే 25 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చ
ఇబ్రహీంపట్నం, మే 24 : మిషన్ భగీరథ నీటి సరఫరా తాత్కాలికంగా ఆగినా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయ�
దవాఖాన ఆవరణను శుభ్రంగా ఉంచాలి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి యాచారంలో కలెక్టర్ అమయ్కుమార్ సుడిగాలి పర్యటన ప్రభుత్వ దవాఖానలో ఆకస్మిక తనిఖీ చౌదర్పల్లిలో జ్వర సర్వే పరిశీలన ప్రజలకు అవగాహన �
రంగారెడ్డి జిల్లాలో 11 అమ్మ ఒడి (102) వాహనాలు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు తల్లి, బిడ్డలు సురక్షితంగా ఇంటికి.. కరోనా కష్ట కాలంలోనూ మెరుగైన వైద్యం ఇబ్రహీంపట్నంరూరల్, మే 24 : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన�
కులకచర్ల, మే : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కులకచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్�
అబ్దుల్లాపూర్మెట్, మే 23: బాటసింగారం వద్ద 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను రాచ కొండ సీపీ మహేశ్భగవత్ ఆదివారం సందర్శించి వా హనాలను తనిఖీ చేశారు. చెక్పోస్ట్లో విధులు నిర్వ హిస్తున్న పోలీ�
నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్: దివంగత ప్రధాని రాజీవ్గాంధీ దేశా నికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతిని శుక్రవారం షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమన
రంగారెడ్డి జిల్లాల్లో పది రోజుల్లో 10 నుంచి 15 శాతం మేర తగ్గిన పాజిటివ్ కేసులువికారాబాద్ జిల్లాలో 5శాతం తగ్గుదల..పట్టణాలు, గ్రామాల్లో పకడ్బందీగా లాక్డౌన్సత్ఫాలితానిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీ రంగా�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు,వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు నిర్మాణం ధారూరు, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లెప్రగ
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆమనగల్లు, మే 20: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందు లకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమనగ�
రెండో విడుతలో కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు..మొదటి విడుతలో 8523 మందికి..రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే పూర్తి రంగారెడ్డి, మే 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ లక్షణాలున్న వారి లెక్కతేలింది. అయితే జిల్లావ్�