లాక్డౌన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గ్రామ కమిటీల ద్వారా పంపిణీకి సన్నాహాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం జిల్లాలో 1650 అంగన్వాడీ కేంద్రాలు 1,25,792 మంది లబ్ధిదారులు రంగారెడ్డి, మే 13, (నమస్తే తెలంగాణ): కరోనా వైర
రంగారెడ్డి/వికారాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండోరోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. జనం బయటకు రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల నుంచి ఇంటికే పరిమ�
రెండో రోజు స్వచ్ఛందంగా లాక్డౌన్ ఉదయం 10 గంటల లోపే నిత్యావసరాల కొనుగోలు నిర్మానుష్యంగా మారిన రహదారులు అనుమతి ఉంటేనే రోడ్లపైకి.. మూతపడిన దుకాణాలు చెక్పోస్టుల వద్ద పోలీసుల బందోబస్తు కడ్తాల్, మే 13: మండలంల�
కరోనా బాధితుల సమాచార సేకరణకు హెల్ప్డెస్క్లు వైద్య విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కమిషనరేట్లో కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే వెంటనే దవాఖానల సమాచారం లైజనింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచా�
జ్వర సర్వేలో వెల్లడి 1103 బృందాలు ఇంటింటి సర్వే ఎక్కువ మందికి ఒళ్లు నొప్పులు జ్వరం అంతంతా మాత్రమే రంగారెడ్డి, మే 12,(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా వైరస్ను ఆదిలో�
నిర్మానుష్యంగా మారిన రోడ్లు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచిన దుకాణాలు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు నాలుగు బస్సులతో ఒక ట్రిప్పు జిల్లాలోని అన్ని పట్టణాల నుంచి రెండు ట్రిప్పుల చొప్పున మరి�
బోసిపోయిన రహదారులు, మూతపడిన వాణిజ్య, వ్యాపార దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు ఇబ్రహీంపట్నం, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఇబ్రహీంపట్నంలో సంపూర్ణంగా పాటిస్తున్నారు. ఉదయం 10 �
కొవిడ్ బాధితులకు మానసిక నిపుణుల కౌన్సెలింగ్ ఆన్లైన్, ఫోన్, వీడియో సెషన్ల ద్వారా ఉచిత సేవలు హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఏదైనా అనారోగ్యం బారినపడితే ఆందోళన చెందుతాం. తీవ్ర మనోవేదనకు గురవుతాం. అ లాం�
కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పటిష్ట చర్యలు జిల్లాలో మూడు ప్రభుత్వ, 130 ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్స అందుబాటులో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు సిద్ధం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారె
బంట్వారం, మే 6 : మండలంలో ఇప్పటి వరకు 1680 ఇండ్లను సందర్శించి జ్వర సర్వే నిర్వహించారని ఎంపీవో విజయ్కుమార్ తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి జ్�
కొడంగల్, మే 6 : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ మండలంలోని హస్నాబాద్, అంగడిరైచూర్, బొంరాస్పేట మండలంలోని చౌదర్పల్లి, చిల్మ�
రంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొ�
రంగారెడ్డి : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. స్థానిక జేఎంజే ఉన్నత పాఠశాలలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా 7, 1
షాద్నగర్టౌన్, మే 2 : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే కామ్సన్ హెల్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్య�
వికారాబాద్, మే 1: కార్మికులు ప్రభుత్వ హక్కులు, చట్టాలను పొందుతూ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ స్ట్రాక్