మందులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలి గుర్తింపు పొందిన డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయాలి తాండూరు సీఐ జలెందర్రెడ్డి తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, ప�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్/తలకొండపల్లి , జూన్ 7: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నార
ఇప్పటికే లక్షా 50వేల బ్యాగులు సేకరణమరో 80 వేల బ్యాగులు వచ్చే అవకాశంకొందుర్గు, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎంతో సఫలీకృతం అవుతున్నది. గతంలో రైతులు పండించిన పంటలు �
మంత్రి సబితారెడ్డిషాద్నగర్, జూన్6: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నార�
పెరిగిన వైరస్ తీవ్రత కాలం నాడు 1-2 వారాలు.. నేడు 2-4 వారాలు లక్షణాల్లోనూ సరికొత్త మార్పులు పెరిగిన లాంగ్ కొవిడ్ ఎఫెక్ట్ గడువు వైరస్ మ్యుటేషనే ప్రధాన కారణం దీర్ఘకాలిక వ్యాధులు, నిర్లక్ష్యమే కారణం కోలుకు�
రంగారెడ్డి, జూన్ 4, (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది నాటాల్సిన మొక్కలకు సంబంధించి టార్గెట్ను ఇప్పటికే నిర్దేశించారు. ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోప
చేవెళ్ల రూరల్, జూన్ 4: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో చేవెళ్ల మండల పరిధిలోని పలు వాగులు ప్రవాహంలా పొంగాయి. ప్రయా ణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చేవెళ్ల మండల పరిధి లోని దేవుని ఎర్రవల్లి గ్
రూ.9కోట్లతో ఐదెకరాల్లో ఏర్పాటుకు నిర్ణయంసందర్శకులను ఆకట్టుకునేలాపెద్దచెరువుకు హంగులుట్రంక్లైన్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయండిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిమీర్పేట్, జల్పల్ల�
కొడంగల్, జూన్ 1: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని �
నకిలీ విత్తనాలపై నజర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేపట్టిన అధికారులు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు పొందాల�
కరోనా కట్టడికి నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు ప్రాణాలను ఫణంగా పెడుతూ అలుపెరుగని శ్రమ కుటుంబీకులకు దూరంగా ఉంటూ వైద్య సేవలు బాధితులకు జీవం పోస్తూ నిరంతర పర్యవేక్షణ రంగారెడ్డి జిల్లాలో 61 ప్రభుత్వ దవాఖా�
కొడంగల్, మే 30: కరోనా కట్టడిలో భాగంగా ప్రభు త్వం మూడు రోజుల నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, కొడంగల్ సీహెచ్సీలో 132 మందికి వ్యాక్సినేషన్ వేశామని వైద్యాధికారి డాక్టర