రూ. 50 లక్షలతో పనులు18 సీసీ కెమెరాలు ఏర్పాటుజిగేల్మంటున్న విద్యుత్దీపాలుకళకళలాడుతున్న ప్రకృతి వనంఏ వీధి చూసినా సీసీ రోడ్లే చేవెళ్ల రూరల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధిక నిధులు వెచ్చించడ�
సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాబాద్, మార్చి 31: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లో ళ్ళ �
యాచారం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్ పనితీరు భేషుగ్గా ఉందని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి అన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె కేంద్రం బృ�
రాజేంద్రనగర్ | ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని
అగ్నిమాపక శాఖలో కైట్ ఐ టెక్నాలజీసమాచారం అందిన నిమిషానికే రెడీసరైన సమయంలో ప్రమాదాల నివారణవాహనాలకు అమర్చనున్న జీపీఎస్సిబ్బంది సెల్ఫోన్లకూ ఏర్పాటు చేసే ఆలోచనవికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నాలుగ�
గత ఏడాది భారీ వర్షాలకు తెగిన సింగారం చెరువు కట్టఅధికారులకు స్థానిక రైతుల వినతిమొయినాబాద్, మార్చి29: ఆ చెరువు కట్ట కింద వందల ఎకరాలు ఆయకట్టు ఉంది. సుమారుగా 30 ఏండ్ల క్రితం బోరుబావులు లేని సమయంలో చెరువుకు దిగ�
శంకర్పల్లి, మార్చి 29: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఉల్లి సీజన్ ప్రారంభమయ్యింది. మార్చి మొదటి వారం నుంచి మార్కెట్కు రైతులు ఉల్లిని వేలంపాటకు తెస్తున్నారు. కాగా ఉల్లి ధర ఒకే సారి భారీగా తగ్గడంతో రైతు
మున్ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసిన రాష్ట్ర సర్కార్వికారాబాద్ జిల్లాలో వానకాలం సాగు అంచనా 5,84,157 ఎకరాలురైతు బంధు ప్రకారం జిల్లాలో 2,25,215 మంది అన్నదాతలుఏప్రిల్ నుంచే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి..ఇప్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ఇబ్రహీంపట్నంలో లిమ్స్ దవాఖాన ప్రారంభంఇబ్రహీంపట్నం, మార్చి 28 : కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖమ
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రాల్లో కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలుకొందుర్గు, మార్చి 28: రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆ�
రంగారెడ్డి : జిల్లాలోని జూపాల శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందారు. మృతులను మంచాల �
రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్ మండలం నారగూడ వద్ద వ్యక్తి హల్చల్ చేశాడు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు ఇతడి వాహన�