భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు.
విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూ�
కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని
అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ అన్ని రంగాల్లో ప్రగతి వెలుగులు దశదిశలా విరజిమ్ముతున్నాయని కలెక్టర్ శశాంక అన్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉం చుకుని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వాతావరణ మార్పులపై అదనపు కలెక్టర్లు ప్రతిమాసిం
బ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఎన్నికకు ము హూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసు కోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీచేశారు.
లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకుని సోమవారం రాజేంద్రనగర్ ఆర్వో కార్యాలయంలో గుర్తింప�
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని.. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బో�
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో బాధ్యతగా నిర్వర్తించాలని, ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
ప్రతి ఓటరు ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్లో ‘స్వీప్'పై నోడ
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల సెక్టోరల�
పొరపాట్లకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శంషాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని సోమ�
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి నోడ ల్ అధికారులు, డీఏవోలతో సమావేశమయ