కారాబాద్ జిల్లాలో (Vikarabad) ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భూ ప్రకంపణలు అలజడి సృష్టించాయి. గత రెండు రోజులుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లప
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
పచ్చటి పంట పొలాల మధ్య డంపింగ్యార్డు వద్దంటూ మండలంలోని రంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎంపీపీ అరవిందరావు, మాదారం మాజీ సర్పంచ్ రాములు, పలువురు రైతులు మట్టి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిప