తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాల వారికే మేలు చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జడ్పీటీసీ దశరథ్న�
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించనుండటంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవి పుట్టినరోజున కార్యక్రమంతో పాటు �
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సహించలేని ఎన్ఎస్యూ కార్యకర్తలు గూండాయిజం చేశారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం జరిగిన ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలక�
శ్రీ లక్ష్మీ నారాయణుల స్తుతులు, భజనలు, ఆలాపనలతో ముచ్చింతల్ శ్రీ చినజీయర్ ఆశ్రమం హోరెత్తుతున్నది. ఓ వైపు యాగం, మరో వైపు నిర్విరామంగా కొనసాగుతున్న జప, కీర్తన, పారాయణలతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందు�
క్వారంటైన్ మీల్స్ ఆర్డర్ ఇస్తే చాలు.. కోరుకున్న వంటకాలు గ్రేటర్లో పెరిగిన హోమ్ ఫుడ్ సర్వీస్ వినియోగం తక్కువ ధరలకే అందుబాటులోకి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వారికి మేలు హోంఫుడ్ ట్రెండ్కు నగర
వారం రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు ఇప్పిస్తాం డంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, జనవరి 26: పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం క
కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చై�
అంబరాన్నంటిన ‘గణతంత్ర’ సంబురాలు వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతిని�
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై సబ్బండ వర్ణాల హర్షం పేద విద్యార్థులకు వరంగా మారిన బోధనఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు జిల్లాలోని 546 పాఠశాలల్లోకొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమం 55,248 మంది ఆ�
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇబ్రహీంపట్న�
పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవార�