ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుత�
కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. రైతన్నకు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగల పాలవుతున్నది. ఇందుకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జరుగుతున్న వరుస ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.