గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో నీటి దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతున్నది. ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా బోర్లు వేసి అక్రమార్కులు భూగర్భ జలాలను త
ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు
కృష్ణ మండ ల పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని ముడుమాల్, వా సునగర్, ఓంకార మఠం,గురుజాల్ గ్రా మాల్లో కృష్ణానదిలో దర్జాగా రోడ్డు వేసుకొని ఐదు ఇసుక రీచ్లు ఏర
మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సుమారు 40 కిలోమీటర్ల మేర మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నది పొడవునా ఇసుక లభ్యమవుతుంది. కొంతమంది ఇసుక దందా చేస్తూ లక్షల రూపాయలు గడిస్త
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జి�
హత్యలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లు, హల్చల్.. ఒకటేమిటి పలు రకాల నేరాలకు గంజాయి మూలమవుతోంది. ట్రై కమిషనరేట్ పరిధిలో రోజుకొకటి చొప్పున ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఎక�
గతంలో దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ దారి మార్చుకోవడం లేదు. ఇప్పుడు పల్లె నుం
జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోన�
Indiramma Houses | మాగనూరు : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతుందని మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుత�
కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. రైతన్నకు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగల పాలవుతున్నది. ఇందుకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జరుగుతున్న వరుస ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.