ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్�
రెండునెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మరో సీజన్ కొనసాగుతోంది. మార్చి 28న ప్రారంభమైన ఈ మెగా లీగ్ మే 31వరకు జరగనుంది. క్రికెట్ ఆటగాళ్ల విన్యాసాలను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తు�
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో నీటి దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతున్నది. ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా బోర్లు వేసి అక్రమార్కులు భూగర్భ జలాలను త
ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు
కృష్ణ మండ ల పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని ముడుమాల్, వా సునగర్, ఓంకార మఠం,గురుజాల్ గ్రా మాల్లో కృష్ణానదిలో దర్జాగా రోడ్డు వేసుకొని ఐదు ఇసుక రీచ్లు ఏర
మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సుమారు 40 కిలోమీటర్ల మేర మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నది పొడవునా ఇసుక లభ్యమవుతుంది. కొంతమంది ఇసుక దందా చేస్తూ లక్షల రూపాయలు గడిస్త
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జి�
హత్యలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లు, హల్చల్.. ఒకటేమిటి పలు రకాల నేరాలకు గంజాయి మూలమవుతోంది. ట్రై కమిషనరేట్ పరిధిలో రోజుకొకటి చొప్పున ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఎక�
గతంలో దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ దారి మార్చుకోవడం లేదు. ఇప్పుడు పల్లె నుం
జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోన�