సిద్దిపేట జిల్లాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ భూములకు రక్షణ కరువైంది. కొందరు ఆలయ భూములకు ఎసరు పెట్టారు. ఏకంగా రికార్డులు మార్చేసి పట్టాలు చేయించుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. రెవెన్యూ శాఖలోని అవినీతి �
దక్షిణ కా శీగా పేరుగించిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారులు తమ్మలి వంశస్తుల ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. మంగళవ
ఆది దంపతులు శివపార్వతుల వివాహ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దక్షిణకాశి అయిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల వివాహ వేడుకను భక్తులు కనులారా వీక్షించి పుల�
భక్తుల పాలి ట కల్పతరువుగా విరాజిల్లుతున్న కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం. అందుకే కాకతీయుల చరిత్రకు నిలయంగా చెప్పుకొంటారు. ఇ
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మండలంలోని పోలంపల్లి పంచాయతీలోగల కోటిలింగాల (మహాశివరాత్రి) జాతర శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధిచెందింది. ఈ జాతరకు వేలమంది భక్తులు తరలివస్తా�
రూఖ్నగర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన రామేశ్వరంలో గల రామలింగేశ్వరస్వామి ఆలయం, ఎలికట్టా భవానీమాత దేవాలయ అభివృద్ధికి మంజూరైన రూ.7కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి పాల్గొని తరించారు. బుధవారం ఉదయం కొండకు చేరుకున్న స్వామీజీ స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కళ్యాణి చాళుక్యులు శివుడికి ఎంతో భక్తితో నిర్మించిన ఆలయమది. ఆ ఆలయంలోని శిల్పసంపద చూసినవారు అచ్చెరువొందక మానరు. కళ్లను మిరిమిట్లు గొలిపే శిల్పకళా సంపద ఆ ఆలయం సొంతం.
మండలంలోని కర్ని శివాలయం, పస్పుల వల్లభాపురంలో వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో స్వామివారి కల్యాణం కమనీయంగా జరిగింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో ఫరూఖ్నగర్ మండల పరిషత్ మందిరంలో నిర్వహిం
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజుఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక
CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో యాదాద్రికి చేరుకుంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ క