ఎన్నికల ఏర్పాట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పనులను నిలిపేస్తామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగి 14 నెలలు
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె జీవిత సహచరుడు రచయిత రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�
POW Sandhya | ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు(POW) సంధ్య(POW Sandhya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) మృతి చెందారు.
తాము సెటిలర్స్ కాదని, పక్కా తెలంగాణవాసులమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంతరెడ్డి పేర్కొన్నారు.
Dogs Run | గ్రామ సింహాలు(శునకాలు) పరుగో పరుగంటూ లంఘించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులోని అంబా భవాని జాతర ఉత్సవాల సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు