భెల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ని బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్ �
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు నిర్�
“ది వారియర్’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. సంధ్య థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఫస్ట్షో చూశా. రామ్ క్రేజ్ ఎలాంటిదో అర్థమయింది. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇదే ఉత్స�
రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం
తమిళ హీరో శింబు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు గాయకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. గతంలో ‘బాద్షా’ ‘పోటుగాడు’ చిత్రాల్లో ఆయన గొంతు సవరించారు. చాలా కాలం విరామం తర్వాత శింబు తెలుగు చిత్రం ‘ది వారియర్’లో ఓ ప�
కన్నడ సోయగం రష్మిక మందన్న జోరుమీదుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సత్తా చాటుతూ తారా పథంలో దూసుకుపోతున్నది. తెలుగులో భారీ చిత్రాల్లో కథానాయికగా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా రష్మిక మ�
హీరో రామ్ తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చి
రేడీయో జాకీ విజిల్ మహాలక్ష్మి కర్నూల్లో చాలా ఫేమస్. ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే. మహాలక్ష్మి పోగ్రామ్ చేసిందంటే ఫ్యాన్స్ హంగామాతో అదిరిపోవాల్సిందే. జీవితాన్ని సరదాగా గడిపే ఆ భామ ఓ పోలీస్ అధిక
రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతిశెట్టి �
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఆందోళన కలిగస్తుంది. వినాయక చవితి రోజు సాయి ధరమ్ తేజ్ బైక్పై నుండి కింద పడి గాయాల పాలయ్యాడు.అదృష్టవశాత్తు ఆయ�
టాలీవుడ్ కుర్రహీరో రామ్ పోతినేని రెడ్ మూవీ తర్వాత తమిళ దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు. లింగుస్వామి డైరక్షన్ లో తెరకెక్కే ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయ�