రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది.
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దించిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తి�
బెంగళూరు: తాను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశానని జేడీ(ఎస్) ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే ఖాళీ బ్యాలెట్ పేపర్ను సమర్పించినట్లుగా వచ్చిన ఆ�
MIM | శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎ
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించినట్లు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధ రా�
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉ