ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహ�
న్యూఢిల్లీ, మే 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్త�
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త వైస్ చైర్మన్గా ఆర్థిక వేత్త సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 30న రాజీవ్ కుమార్ పదవి నుంచి వైదొ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మ�
తెలంగాణకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశంస | తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అయినా.. అభివృద్ధిలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ప్రశంసించార�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరిం