కాంగ్రెస్ నేతల నోట రైతుబంధు మాట ‘రైతులకు భరోసా కల్పించాలి.. అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.. నిబంధనలు విధించొద్దు.. సాగు మొదట్లోనే సాయం అందాలి.. పదెకరాల్లోపు రైతులను, ఐటీ కడుతున్న వారిని సైతం అర్హుల�
రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు.
హుస్నాబాద్లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
ఖమ్మం జిల్లా నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా.. స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్న�
రూ.కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు రైతులకు ఉపయోగపడేలా ఫార్మేషన్ రోడ్లు నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చందాలు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రతి వీధిలో సీసీ
పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నేతల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్చిత్రపటాలకు క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్/నిజామాబాద్, నవంబర్ 20: నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం పలు జి
టీఆర్ఎస్ నేతల పిలుపు ధన్వాడ, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ధన్వాడ,
టేకుమట్ల : బీడుబారిన తెలంగాణకు నీరును అందించి పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్
రైతు రాజ్యం దిశగా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ప్రతి 5 గ్రామాలకు ఒక క్లస్టర్ స్థాయి రైతువేదిక పంటలు పండించే విధానంలో అవగాహన నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలన దోమ : రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలుగా ని
రైతు సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 60వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలో రైతువేదికను ప్రారంభిన మంత్రి కొత్తూరు/కొత్తూరు రూరల్ : తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన �
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం రైతుల అభ్యుదయ అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంకాంక్ష రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి తలకొండపల్లి : రైతుల ఆత్మగౌరవం, వారి అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేస�
రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు : మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సెస్ సమస్యల పరిష్కారానికి కృషితెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు బోయినపల్లి, ఏప్రిల్ 16 : రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు దేశానికే ఆదర్శమని తెలంగాణ విద్యుత్ రెగ్య