Rain Alert | రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5కిలోమీటర్ల ఎత�
Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమ
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన | రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం కొనసాగ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయన�
Rain Aleart : తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల �
Rain Alert : తెలంగాణలో నేడు భారీ వర్షాలు | తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావం
హెచ్చరించిన వాతావరణ కేంద్రంహైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కే
Rain Alert : రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.