Railways Concession: సీనియర్ సిటీజన్ల క్యాటగిరీలో గత అయిదేళ్లలో రైల్వే శాఖకు అదనంగా 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డేటా నుంచి ఈ స�
వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకొని మరో మైలురాయి సాధించింది! ఇందుకు సంబంధించి గురువారం రాజస్థాన్లో నిర్వహించిన ట్రయల్ రన్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స
ప్రయాణికులు చేసే ఫిర్యాదుల పరిష్కారంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. రైళ్లలో ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు, భద్రత వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్షణమే 2,500 సాధారణ కోచ్లను(న
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చారిత్రక జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ నామా నా�
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించ�
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.
Odisha Train Accident | ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. బుధవారం ఉదయానికి
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
Ashwini Vaishnaw: ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్పై ఉందని రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. రైలు ప్రమాదంలో ఏదైనా నిర్లక్ష్యం ఉ�
మెదక్ జిల్లాలోని వడియారం రైల్వే స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.