యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయం 10టన్నుల యూరియా పంపిణి చేయడంతో రైతులు క్యూలైన్ లో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి బా
సైదాపూర్లో మండలకేంద్రం లోని venkepalli సైదాపూర్ సింగిల్ విండో వద్ద 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల నుండి సుమారు 700 మంది రైతులు వచ్చారు. రైతులు యూరియా కోసం క్యూ కట్టి బారులు తీరారు.
సైదాపూర్ మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.
రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకా అవస్థలు పడుతున్నారు. అనుకున్న సమయానికి యూరియా దొరక్క ప్రైవేట్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసి పంటలు కాపాడుక�
గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతుల ఉదయం నుంచి సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. యూరియా రాకపోవడంతో సొసైటీ గోదాం వద్ద సుమారు 200 మంది రైతులు చెట్ట
రాష్ట్రంలో విత్తన విపత్తు నెలకొన్నది. పచ్చిరొట్ట విత్తనాలనే పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగ, పచ్చి రొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందా ? అ�
మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్కి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని ఉత్తరాఖండ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత్ అన్నారు
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.