దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్పీఐ) నుంచి వచ్చిన పెట్టుబడుల విలువ 626 బిలియన్ డాలర్ల (రూ.52,03,312 కోట్లు)కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నాట�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9
త కొన్ని నెలలుగా పడిపోయిన కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. బొగ్గు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల గరిష్ఠ స్థాయి 7.4 శాతానికి ఎ�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 60 శాతం తగ్గి రూ.227.35 కోట్లకు పరిమితమైనట్లు
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ
క్షీపణిలకు సంబంధించి కీలక విడిభాగాలు తయారు చేసే హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.98.60 కోట్ల ఆదాయంపై రూ.19.8 కోట్ల పన్నులు చెల
రాష్ర్టానికి చెందిన వస్త్ర తయారీ సంస్థ విజయ్ టెక్స్టైల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.14.97 కోట్ల ఆదాయంపై రూ.3.21 కోట్ల లాభాన్ని గడించింది
క్యూ3లో రూ.454 కోట్లుగా నమోదు ముంబై, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవీబీ) లాభాలు రెండు రెట్లు పెరిగాయి. మొండి బకాయిల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నగదు రికవరీ గరిష్ఠ స్థాయిలో ఉండట
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.504.35 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇండియా. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.493.5