Manmohan Singh | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో 1932 సెప్టెంబర్ 26న గుర్ ముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు.
Manmohan Singh | దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ.. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జవ సత్వాలు కల్పించారు.
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోర్గాం చౌరస్తా వద్ద తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు ఆధ్వర్యంలో పీవీ 103వ �
భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుదని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
భారత ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్ఫూర్తితో నేటి రాజకీయ నాయకులు ముందుకు పోతే దేశం ఎంతో బాగుపడుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్�
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియ�
NRI | తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం మూసాపేట పాటిదార్ భవనంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.