తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. భావితరాలు ఆయన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర శాస�
భారత మాజీ ప్రధాని.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. 16 అడుగుల ఎత్తుతో, 2 టన్నుల బరువుతో భారీ విగ్రహాన్ని రూపొందించారు. మరి ఈ �
ప్రచురించిన భాషాసాంస్కృతికశాఖ నమస్తే తెలంగాణ కథనాలతో ఒక పుస్తకం 28న శతజయంతి ఉత్సవాల్లో ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాన�