హైదరాబాద్ శివారులోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు కూడా పెరుగుతున్నాయి. లావాణి చట్టాలను ఉల్లంఘిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు.
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 09 : జిల్లాలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు లేకుండా ధాన్యం సేకరించాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు.
పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామ�
Cash Transactions | డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా నగదుతో కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజక�
మక్కల కొనుగోళ్లు వరంగల్ జిల్లాలో జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలుపగా, ప్రస్తుతం 21 ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 9వేల క్వింటాళ్ల కొనుగోలు పూర్తయ్యింది. మరో రెండు రోజు�