రానున్న వానకాలం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆయన �
ఆరుగాలం పంటలు పండించిన రైతులు, ఆ పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించిన రైతన్నకు నేడు ధాన్యం అమ్ముకోవడం ఒక టాస్ల మారింది. ధాన్యం కంటాలుక�
పంటలకు సాగునీరు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతికొచ్చిన ధాన్యం కొనుగోలులోనూ నిర్లక్ష్యం వహిస్తున్నది. పలు జిల్లాల్లో వరి కోతలు మొదలై ధాన్యం వస్తుంటే ప్రభుత్వం మాత్రం సమీక్షలతో కాలయ�
ప్రజలకు మంచి చేయాలనే తపనతో అధికారులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ రవినాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరిం�