అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో పంజాబ్ కింగ్స్కు అదిరే విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టిన పంజాబ్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. 180 పరుగుల ఛేదనలో బెంగళూరు 20
అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్(7)..రిలే మెరిడిత్ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. మరో ఎం�
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టు�
అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్లో రాహుల్కిది నాలుగో హాఫ్సెంచరీ కావడం విశేషం. ఓవరాల్గా ఐపీఎల్�
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్రభు సిమ్రాన్(7) ఇన్నింగ్స్ న
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ మరోసారి పేలవ ప్రదర్శన చేశారు. నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మెన్ మరోసారి చేతులెత్తే�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టిన పంజాబ్ అద్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(63: 52 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ మధ్య ఓవర్లలో దూకుడుగ
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ హుడా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) ఔటయ్యాడు. తర్వాతి ఓవ�
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్..రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్కు వెనుద�
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్(92: 49 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతక సమాన ఇన్నింగ్స్తో చె�