చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్..రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్కు వెనుద�
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్(92: 49 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతక సమాన ఇన్నింగ్స్తో చె�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలవగా, �
ముంబై: ఇండియన్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆదివారం తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వేల మంది అభిమానులు అతనికి విషెస్ చెబుతున్నారు. అయితే అందులో అతియా శెట్టి విష�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండ�
ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష�
ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రనౌటయ్యాడు. జడేజా అద్భుతమైన ఫీల్డింగ్తో రాహుల్ను రనౌట్ చేశాడు. దీంతో పంజాబ్ టీమ్ 15 పరుగ
ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బ
ముంబై: ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే ఓడి, తాను కూడా డకౌటై, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూప�
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత శతకాన్ని క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోరు. సంజూ కెప్టెన్గా తన తొలి
ముంబై: ఎదురుగా వేలంలో రూ.16.25 కోట్లు పలికిన ఆటగాడు ఉన్నాడు. మంచి ఫినిషర్ అన్న ఉద్దేశంతోనే ఐపీఎల్లోనే అత్యధిక ధర పెట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్ను కొనుగోలు చేసింది. అయినా ఆ టీమ్ కెప�