చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(63: 52 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ మధ్య ఓవర్లలో దూకుడుగ
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ హుడా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) ఔటయ్యాడు. తర్వాతి ఓవ�
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్..రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్కు వెనుద�
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్(92: 49 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతక సమాన ఇన్నింగ్స్తో చె�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలవగా, �
ముంబై: ఇండియన్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆదివారం తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వేల మంది అభిమానులు అతనికి విషెస్ చెబుతున్నారు. అయితే అందులో అతియా శెట్టి విష�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండ�
ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష�
ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రనౌటయ్యాడు. జడేజా అద్భుతమైన ఫీల్డింగ్తో రాహుల్ను రనౌట్ చేశాడు. దీంతో పంజాబ్ టీమ్ 15 పరుగ