ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత శతకాన్ని క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోరు. సంజూ కెప్టెన్గా తన తొలి
ముంబై: ఎదురుగా వేలంలో రూ.16.25 కోట్లు పలికిన ఆటగాడు ఉన్నాడు. మంచి ఫినిషర్ అన్న ఉద్దేశంతోనే ఐపీఎల్లోనే అత్యధిక ధర పెట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్ను కొనుగోలు చేసింది. అయినా ఆ టీమ్ కెప�
ముంబై: ఐపీఎల్ 14లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షో కనబర్చిన పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్�
ముంబై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాడు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్తో కలిసి అతడు ఈ మ్యూజిక్ వీడియో చేశాడు. తన ర్యాప్ సింగింగ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అరంగేట్రం చేయబోతున్న పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ నెట్స్లో కఠోర సాధన చేస్తున్నాడు. ఫోర్లు బాదడం కన్నా సిక్సర్లపైనే ఎక్కువగా దృష్టిసారిస్తు
ఐపీఎల్ 2021 సందడి మొదలైంది. రాబోయే సీజన్ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నూతన జెర్సీలను రిలీజ్ చేయగా తాజాగా పంజాబ్ కింగ్స్ సర
న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త బౌలింగ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ డామిన్ రైట్ నియమితులయ్యాడు. ఫాస్ట్ బౌలర్ రైట్