Puja to Transformer | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నే
కార్తీక మాసం అం టేనే పూజలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మాసంలో తుల సి పూజను దైవ స్వరూపంగా భావిస్తారు. ఆదిదేవుడు �
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు అలహాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. పూజలను ఆపేయాలంటూ ముస్లింలు పెట్టుకున్న పిటీషన్ను హైకోర్టు కొట్టిపారేసింది.
Lighting Lamp Rules | భారతీయ సంప్రదాయంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దీపాలు వెలిగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు పూజలు 31 ఏండ్ల తర్వాత బుధవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు తీర్పు అనంతరం భక్తుల ‘హరహర మహాదేవ్' నినాదాల మధ్�
తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయ�
Minister Ponnam | శ్రీదత్తాత్రేయ స్వామి(Dattatreya Swamy) ఆశీస్సులతో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు.
Women Shot in Delhi | దీపావళి పూజ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. (Women Shot in Delhi) తీవ్రంగా గాయపడిన వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
To ward off evil | ఒక ట్రాఫిక్ పోలీస్ మూఢ నమ్మకాలకు పోయాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. తద్వారా దుష్ట శక్తి తొలగిపోతుందని (to ward off evil) భావించాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ల
Aamir Khan Performs Puja :బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన ఆఫీసులో పూజలు నిర్వహించాడు. లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైతి చందన్ ఆ పూజలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. చేతుల్లో కలశాన్ని ప
ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, అభీష్టాలు నెరవేరడం కోసం, సంకల్పించిన కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని కోరుతూ సాంప్రదాయికంగా సుందరకాండ, శ్రీ గురు దత్తాత్రేయ, శ్రీ సాయి సచ్చరిత్రలను పారాయణం చేస్తుంటారు.
పర్యావరణ పరిరక్షణ కోసం చొరవ తీసుకోవాలి ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలి 31న విగ్రహాల ప్రతిష్ఠ, వచ్చే నెల 10న నిమజ్ఞనోత్సవం అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఖమ్మం కలెక్టర్ ఖమ్మంలో అన్ని ఏర్�
ఫైనల్లో ముగ్గురు న్యూఢిల్లీ: థాయ్లాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ప్రపంచ చాంపియన్షిప్ రజత విజేత అమిత్ పంగల్తో పాటు అనంత ప్రహ్లాద్, సుమిత్ ఫైనల్లోకి దూసుకెళ్ల