పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించినట్లు ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓదెల మండల గ్రామా�
సుప్రీంకోర్ట్ కాంప్లెక్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని సరైన మూత ఉన్న చెత్తబుట్టల్లో వేయాలని కోర్ట్ పరిపాలన యంత్రాంగం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
‘సార్.. ఇక్కడ మూసీ నది ఒడ్డుకు ఓ సూట్ కేసు కొట్టుకొచ్చింది. అందులోంచి చాలా దుర్వాసన వస్తుంది’ కంగారుగా ఓ వ్యక్తి ఫోన్లో చెప్తూ పోయాడు. వివరాలు నమోదు చేసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. సిబ్బందితో కలిసి ఘట�
రోజుకు 1,200 మందికి జరిమానా మూడేండ్లలో 14.40 లక్షల మంది.. వసూళ్లలో కర్ణాటక, కేరళ టాప్ దేశంలో 7వ స్థానంలో తెలంగాణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టం ఉన్నప్పటికీ, పొగరా�
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసుల
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్లలో హిజాబ్పై
చండీగఢ్: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నద�
వరంగల్ : బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన19మందికి జరిమానా విధించినట్లు హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఎల్బీ కళాశాల, నిట్, న్యూ బస్స్టేషన్, కెయూ క్రాస్ రోడ్ ప
Ban on performing Chhath Puja in public places | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆప్ సర్కారు గురువారం కీలక నిర్ణయం
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా