పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ కీలక సమయంలో దేశంలోని పౌరులంతా ఐకమత్యంగా ఉగ్రవాదంపై పోరాడాలన
Kalpana Soren | మహిళల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం అని, వారికి ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన పథకానికి వ్యతిరేకంగా బీజేపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిం
Tirupati Laddu Controversy | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబ�
టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండ�
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశ�
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ దాఖలు చేశారంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది.