PUBG | ఒక యువకుడు రోజులో 12 గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. ఒంటరిగా గదికే పరిమితమైన అతడు పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యాడు. పాక్షిక పక్షవాతం రావడంతో ఆసుపత్రి పాలయ్
రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, రైలు ఢీకొనడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.
PUBG | పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో జరిగింది. ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. రు క్�
గేమింగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది దాన్నో కెరీర్గా ఎంచుకుంటున్నారు. కాకపోతే, ఇప్పటికీ పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట గేమింగ్లో పట్టుసాధించడమే కాదు, తన ప్రతిభను చాటుకుంటూ లక్షలమంది అభిమాన
న్యూఢిల్లీ, జూలై 29: పిల్లలు, యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ ఇండియన్ వెర్షన్ అయిన బీజీఎంఐపై కూడా కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా పబ్జీ స�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్న యాప్స్ ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ రెండ్ యా
ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొందరికి గేమ్స్ ఆడటమంటే పిచ్చి. పొద్దున లేస్తే గేమ్స్ ఆడుతూ ఉంటారు. బెస్ట్ గేమ్స్ ఏంటో తెలుసుకొని వాటిన ఆడుతూ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. అన్ని గేమ్స్ కన్నా.. పబ్
నిజానికి పబ్జీ గేమ్ ఇండియాలో బ్యాన్ అయింది కానీ.. అవే ఫీచర్లతో బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే యాప్ను ఇటీవలే లాంచ్ చేశారు. అది కూడా పబ్జీ లాంటిదే.. అచ్చుగుద్దినట్టు ఉంటుంది. అవే టాస్క్లు.. అవ�
పబ్జీకి ఇండియన్ అవతార్గా వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్.. వచ్చి రాగానే సంచలనాలు సృష్టించింది. ప్లే స్టోర్లో కేవలం వారం రోజుల్లోనే 3 కోట్లకు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్ను డౌన్�
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్జీని కేంద్రం ప్రభుత్వం బ్యాన్ చేసి
పబ్జీని మించినన ప్రమాదకారిగా గేమ్ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు ఫోన్లు బానిసలుగా మారుతున్న విద్యార్థులు వేల రూపాయలు ఖర్చుపెడుతున్న వైనం మహారాష్ట్రలోని నాసిక్లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పి
పబ్జీ లైట్ | ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి లో-ఎండ్ వెర్షన్ పబ్జీ లైట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది పబ్జీపై భారత్ నిషేధం విధించింది.