మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యాభివృద్ధితో పాటు వర్సిటీ అభివృద్ధికి చేపట్టే అంశాల ప్రతిపాదనలను వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సమర్పించారు. ఎంజీయూ వచ్చే విద్యా స
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరుగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సర్క్యులర్ను జారీ చేసింది.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల�
బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే జిల్లాలో ముగిసింది. గత డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ఇన్చ
తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లా
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్ను వేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ర�