బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండాలు ఎగరాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త నాయకులు అంకితభావంతో పనిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు సూచించారు. మండలంలోని ఇటికలపల్లి, రామచంద్రపురం గ్రామాల�
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్�
మీకు సులువుగా పనిపూర్తి కావాలంటే ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంటూ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు చెబితే .. అది పక్కాగా మోసమని గుర్తించాలి. విశ్రాంత ఉద్యోగులు, ఇంటర్నెట్పై అవగాహన లేని వారిపైన�
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. �
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ శుక్రవారం నుంచి 15 రోజులపాటు జరగనుంది. పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నాలాల్లో వరద సాఫీగా సాగడం, దోమల నియంత్రణ, స�
పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్ల
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో
భూమి బాగుంటేనే భవిష్యత్తు అనే సెనెటర్ నెల్సన్ ఆలోచనకు ప్రతిరూపమే ధరిత్రి దినోత్సవం. 1962లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది సఫలీకృతం కాలేదు. దీంతో సెనెటర్
తిరుమల,జూలై :లోక కల్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న ఆషాడ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల ఏకాద�