రెంజల్ మండలంలోని రెంజల్, తాడుబిలోలి, ఇతర గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర భక్తి పాటలు పడుతూ యువకుల నృత్యాల మధ్య ముందుకు సాగింది. రెంజల్ లో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ గణనాథుడ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించిన ఎండీ రజాక్ మియాకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయుడు దంపతులను ఎడ్లబండ
నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప
గోవాలో విషాదం చోటుచేసుకున్నది. శిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. లైరా దేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వ�
Naga Sadhus: శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలు.. ఇవాళ గంగా నది ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు తీశాయి. ఆ సమయంలో నాగ సాధువులు భారీ ప్రదర్శ ఇచ్చారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలల
Man’s firecracker stunt | పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. క్రాకర్స్ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. �
తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. పలు గ్రామాల గణనాథుల ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బ్యాండు
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�
సిరిసిల్లలో శుక్రవా రం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడి రథయాత్రను వైభవంగా జరిపారు. సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గా యత్రీ మహాయజ్ఞం నిర్వహించార�
పీరీల పండుగ అనగానే ఉమ్మడి జిల్లాలో ముందుగా గుర్తుకు వచ్చేది గండివేట్ గ్రామంలోని కాశీందులా సవారీ మాత్రమే. ఊరు ఊరంతా కలిసి కులమతాలకు అతీతంగా పీరీల పండుగను ఘనంగా జరుపుకోవడంతోపాటు మతసామరస్యాన్ని చాటడం గం
లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసుల�