గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు,
ఏడు పదుల వయసు దాటాక కృష్ణారామా అనుకోవడం మనవాళ్ల సంప్రదాయం. ఎనభై దాటాక.. తారక మంత్రం పఠించడమూ భారంగా అనిపిస్తుంది. ఈ పెద్దావిడ మాత్రం తొంభైమూడేండ్ల వయసులోనూ తన అభిరుచిని ఆస్వాదిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సి టీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇండియన్ సోషియాలాజికల్ సొసైటీ(ఐఎస్ఎస్-న్యూఢిల్లీ) ఏటా అందించే లైఫ్ టైమ్ అ�
పర్యావరణహిత, మైనిం గ్, సోలార్ విద్యుత్తు రంగంలో మెరుగైన సేవలందిస్తున్న సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తుమ మైనింగ్ కంపెనీగా ఎనర్షియా ఫౌండేషన్ అవార్డును అందుక�
Singareni | పర్యావరణహిత, సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు దక్కింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావుకు ఢిల్లీకి చెందిన స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు (Rahul Mishra) ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఫ్యాషన్ పరిశ్రమకు అందించిన సేవలకు గాను మిశ్రాకు చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్�