MLA Seethakka | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. శాసనసభలోని కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
Minister KTR | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ ప్రాంగణాల్లో నిర్వహణ పోలింగ్కు అన్ని రాష్ర్టాల్లో ఏర్పాట్లు పూర్తి న్యూఢిల్లీ, జూలై 17: 15వ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, �
Presidential election | రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గ�
రాష్ట్రపతి లాగే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా మహిళేనా? న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, విపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠకు ఇటీవలే తెరపడింది. జూలై 18న ఎన్�
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేష
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగగా.. అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఈ క్రమంలో ద్రౌపది ముర�
ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ర్టాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ్యులను కలిపి �
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అ�