న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయితే తొలి రౌండ్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము లీడింగ్లో ఉన్నట్లు తెలుస
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత ఎంపీలు వేసిన ఓట్లను
Presidential Election | దేశ 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది.
ఓటు వేసిన ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 21న ఓట్ల లెక్కింపు, ఫలితాలు 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: యశ్వంత్ తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్
MLA Seethakka | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. శాసనసభలోని కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
Minister KTR | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ ప్రాంగణాల్లో నిర్వహణ పోలింగ్కు అన్ని రాష్ర్టాల్లో ఏర్పాట్లు పూర్తి న్యూఢిల్లీ, జూలై 17: 15వ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, �