మహారాష్ట్ర సర్కారుకు సిరా దాడి భయం పట్టుకుంది. అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్పై ఇటీవల నిరసనకారులు ఇంకు చల్లిన సంగతి తెలిసిందే
రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంతో ప్రతియేటా ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలో�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివార�
ప్రజా సంక్షేమమే కాదు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణంగా వచ్చే డెంగీ, విష జ్వరాలతో�
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో పరిశుభ్రతలో మంచి పురోగతి నెలకొంటున్నదని హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిగిలిన డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్ర�
పరిసరాల పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 1వ వార్డులోని కాశీంపల్లి, సెగ్గంపల్లిలో జరిగే పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు. ఇంట
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�
ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
చాలాకాలంగా ఎదురుచూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు ముఖ్యమంత్రి �
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు’ ఇది చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పే మాట. అన్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 111 �
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�