ఒకే నంబర్... కానీ ఒక ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఉంది... మరో దానిలో పేరు ఉంది... మొదట గుర్తు తెలియని వ్యక్తులు అని ఉన్న ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు
తాము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని, తహసీల్దార్, గుర్రంగూడ రైతు లు ఇచ్చిన రెండు వేర్వేరు ఫిర్యాదుల మేరకు అటు ప్రవీణ్రెడ్డిపై, ఇటు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప�
తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ తనను కలిసిన బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గ�
నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న తమ భూమిని ప్రవీణ్రెడ్డి అనే వ్యక్తి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని గుర్రంగూడకు చెందిన రైతు ఏ నర్సింహ ఆందోళన వ్యక్తంచేశాడు.
అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఒక ఇంటిని ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చాడు. ఒకరోజు ఓ వ్యక్తి వచ్చి అద్దెకు ఉన్న ఇంటిని తన పేరిట రాయాలని అద్దెకు ఉన్న వ్యక్తితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన పక్కింటి వ్యక్తి బాధ�
కోట్ల రూపాయల ధర పలికే ప్రభుత్వ భూమిని చెరబడుతున్నారని, ఇవిగో ఆధారాలు అంటూ ‘నమస్తే తెలంగాణ’ సంచలనాత్మక కథనం ప్రచురిస్తే, దానిపై విచారణ జరిపి ఆ భూమిని రక్షించాల్సింది పోయి ఆ విషయాన్ని ప్రజల ముందుంచిన నమస్
‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్' శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన కథనంతో పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు కాంగ్రెస్ నేతలు జవాబు కోసం శోధించిన ప్రశ్నలవి! ఓ సాధారణ వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధాన
సుహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకుడు. ప్రవీణ్రెడ్డి నిర్మాత. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు.
అమెరికాలో ఉంటూ గొప్ప వ్యాపారాలు చేస్తున్నా ఆ వ్యక్తికి సొంతూరిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. సొంతూరుకు ఏదైనా చేయాలన్న తపన అతన్ని గొప్ప కార్యానికి పురికొల్పింది.
Telangana Farming | ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, రొటీన్గా ఉన్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని