KA Paul | అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బ�
Allu Arjun | సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్టు చేయడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని.. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప�
KA Paul | రాజ్యసభ సభ్యుల ఎన్నికల ప్రక్రియ వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న నాగబాబు కొణిదెలకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ �
KA Paul | తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్ట
KA Paul | పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతలు తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేఏ పాల్ అక్కడ మ
చారిటీకి రక్షణ కల్పించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్కు వచ్చిన ఆయన కలెక్టర్ను కలిసి సదాశివపేటలో ఉన్న తన చారిటీకి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజే
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియ�
Babu Mohan | ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో(Praja Shanti Party) చేరారు. కేఏ పాల్(KA Paul) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్ను కలిసేందుకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు క�
దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు మంగళవారం తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడుతున్నారని ఆగ్రహించిన ఓ రైతన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెంప ఛెల్లుమనిపించాడు. ‘మా కేసీఆర్ను ఎందుకు తిడుతున్నావ్?’ అంటూ దాడి చేశాడు.