తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
భవిష్యత్తు సవాళ్లను సాంకేతికతతతో ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జియో స్పేషియల్ టెక్నాలజీ అంతులేని అవకాశాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సబ్బం డ వర్ణాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన పాపన్న వీరగాధను ఆయన జ యంతి సందర్భంగా స�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ను మరోసారి కొనియాడారు. భారత విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించారు. శనివారం లాహోర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అమెర
కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదని, వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ ఎనిమిదేండ్ల క్రితమే ఆధారాలతో నిరూపించింది. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ.. ఆ తరువాత ఓరుగల్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ న�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్పై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష సాంకేతికత రంగంలో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చేపట్టిన
హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తె�
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని తమిళనాడుకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటప
నీతి ఆయోగ్ ప్రశంసలు | మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.