హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తె�
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని తమిళనాడుకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటప
నీతి ఆయోగ్ ప్రశంసలు | మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.