MS Dhoni: ప్రాక్టీస్ మ్యాచ్లో హెలికాప్టర్ షాట్ కొట్టాడు ధోనీ. చెన్నై బౌలర్ మతీషా పతిరన్ వేసిన యార్కర్ను .. మిస్టర్ కూల్ ధోనీ ఈజీగా సిక్సర్ బాదాడు. ఆ షాట్కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నద
India vs PM XI: భారత్, ఆస్ట్రేలియా ప్రైమ్మినిస్టర్స్ లెవన్ మద్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ ఇవాళ వర్షం వల్ల రద్దు అయ్యింది. రేపు రెండు జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగనున్నది. రెండో టెస్టుకు ముందు ఈ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో కంగారూలపై భారీ తేడాతో గెలిచి జోరుమీదున్న భారత క్రికెట్ జట్టు శనివారం నుంచి ప్రైమినిస్టర్ లెవన్తో రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్కు సిద్ధమైంది.
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా న�
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడ
లండన్: ఇండియా, లీసెష్టర్షైర్ మధ్య ఇవాళ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. అయితే ఇంగ్�
ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో. అప్టాన్స్టీల్ కౌంటీ గ్రౌండ్ వేది�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�