ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్పై రైతుల అభ్యంతరాల నేపథ్యంలో టీజీరెడ్కోతో ఒప్పందాలకు బ్రేక్ పడింది. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు సంబంధించిన స్పష్టత ఇచ్చేవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని రైత�
మార్చి నెలలో విద్యుత్తు డిమాండ్ 17,500 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నదని టీజీ ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అన్నిరకాల ఏర్పాట్లు చేశాయని సంస్థ పేర్కొన్నది.
ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగిందనడానికి రెండు రాష్ర్టాల �
ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తికేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ మూడు అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒప్�
పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతోపాటు ప్రాజెక్టు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్క రాష్ర్టాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక స�
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సత్వరమే ఉమ్మడి సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీటింగ్ మినిట్స్లోనూ ఈ అంశాన్ని పీపీఏకు, ఆంధ్రప్రదేశ్కు నొక్కిచెప�
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే చేయాల్సిందేనని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 800 ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపింది.
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�
ఒడిశా, ఛత్తీస్గఢ్కే కాదు మా రాష్ర్టానికీ నష్టం అందుకే సుప్రీంకోర్టు కేసులోనూ ఇంప్లీడ్ వాటితో సమానంగా నివారణ చర్యలు చేపట్టాలి పోలవరం అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ