పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీజీ జెన్కో అధికారులను ఆదేశించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్న 23 ప్రాంతాల్�
సిగాచి పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు భద్రమేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. రాష్ట్రంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో మొత్తం 11 థర్మల్ప్లాంట్లు, 65 హైడల్ (యూనిట్లు) ప్లాంట్లు ఉన్న�
వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పుతున్న సింగరేణి సంస్థ తాజాగా రాష్ట్రంలోనే తొలి పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రామగుండం -1 ఏరియ
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, నూతన విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై దర్యాప్తునకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ (రిటైర్డ�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త