దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. గతవారంరోజులుగా నష్టాలే పరమావధిగా కొనసాగిన సూచీలు బుధవారం ఒక్క శాతం వరకు కోలుకున్నాయి. ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
దేశంలో విద్యుత్తు వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
గ్రిడ్ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో అత్యం త ముఖ్యమైన కార్యాలయాలు, రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు లేక చీకట్లు అలుముకున్నా�
ముప్పాళ్లపాడు మహిళా రైతులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. పవర్ గ్రిడ్ సంస్థకు ఇచ్చిన భూములకు పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చందర్లపాడు-నందిగామ రోడ్డుపై...
తెలంగాణ ట్రాన్స్కో దేశంలోనే అత్యుత్తమ విద్యుత్తు సరఫరా వ్యవస్థను కలిగి ఉండి, చాలా చక్కగా పనిచేస్తున్నదని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) సీఎండీ కే శ్రీకాంత్ అభినందించారు. హైదరాబ�
న్యూఢిల్లీ, నవంబర్ 29: విద్యుత్తు ప్రవాహంలో అసాధారణ పెరుగుదల కారణంగా షార్ట్-సర్క్యూట్ సమస్య తలెత్తి పవర్ గ్రిడ్లు పాడవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది. దీనికి స్వదేశీ సాంకేతికతతో చెక్ పెట్టే స్మార్ట్ స�
ఢిల్లీ ,జూన్ 5: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదా సంస్థ ‘పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (పవర్గ్రిడ్)రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లా�
పవర్ గ్రిడ్| మహారత్న కంపెనీ అయిన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం నోటిఫికేషన్ విడుదల చేసి�