తెలుగు వర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చనున్నది. కొత్తగా సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారుచేసింది. శనివారం అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరి కొంతమంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విశ్వవిద్యాలయ ఆచార్యులలో మహా మహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి (1943-2023) విలక్షణ పాండిత్య సముపార్జితులు. పాణినీయ అష్టాధ్యాయి లాంటి కఠిన వ్యాకరణ గ్రంథానికి దాదాపు 2 వేల పేజీలలో వ్యాఖ్యానం సమకూర్చి వ్యాకరణాధ్య�
హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో (ఎన్టీఆర్ కళాప్రాంగణం) ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు కొలకలూరి పురస్కారాల ప్రదానోత్సవం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్
వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 12 మంది తెలుగు రాష్ర్టాల ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ2021 ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై వర్సిటీ అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పాలకమండలి సమావేశంలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
నవతరం కథకులు భాషపై మరింత పట్టు పెంచుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కిషన్రావు సూచించారు. మనిషి గుండెలోని ఆర్థ్రత కథా వస్తువుగా ఉండాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజా�
సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ స్ఫూర్తిదాయకమైన రచనలు చేసి పాఠకులను ఆలోచింపజేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ బి.జనార్దన్రెడ్డి సాహితీవేత్తలకు సూచించారు.