తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని త�
రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన�
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఖాళీ పోస్టులతోపాటు అదనంగా మరో వెయ్యి పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
PSTU | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నందమూరి తారకరామారావు కళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్యరంగం
Potti Sreeramulu Telugu University - PSTU | నేను.. మీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని. ఇప్పుడెందుకు నా గతాన్ని తల్చుకోవాల్సి వస్తున్నదని అనుకుంటున్నారా? ఎన్నో గొప్ప కార్యక్రమాలు నా సమక్షంలో జరిగాయన్నది ఒక వాస్తవమైతే,
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత విశేషాలతో ‘మరో భారత వీరనారి’ పేరుతో పుస్తకాన్ని ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రచురిస్తున్నాం. ఏ-4 సై�
కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధాకరరావు �
తెలుగుయూనివర్సిటీ : పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు దిక్సూచిగా విజయానికి దారిది పుస్తకం నిలుస్తుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి. కిషన్రావు అన్నారు. తెలుగ�
తెలుగుయూనివర్సిటీ : భారతదేశాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద గొప్ప మేధావి శాసనమండలి సభ్యులు ఎస్. మధుసూదనాచారి అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్బంగ�
బాచుపల్లికి తరలనున్న విశ్వవిద్యాలయం అదే రోజు నూతన క్యాంపస్ ప్రారంభం సీఎం కేసీఆర్ను ఆహ్వానించాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని వచ్చే ఉగాది ర
తెలుగుయూనివర్సిటీ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో విశేషమైన సేవలు అందించిన 44మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను గురువారం ప్రకటించింది. ఉ�
తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 4: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018, 2019 విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2019కి కళాకృష్ణకు పురస్కారాలను అందజేయ
Telugu University Announced Visishta Puraskarams | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శనివారం విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ
తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖలో ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూంధాం) పాత్ర అనే అంశంపై మానకొం�