తెలుగుయూనివర్సిటీ:గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…హఫీజ్పేట-చందానగర్�
తెలుగుయూనివర్సిటీ : పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కీర్తి �
తెలుగుయూనివర్సిటీ: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దళితబంధు పథకం సద్వినియోగం అనే అంశంపై శుక�
కొండాపూర్ : గత చరిత్రతో పాటు నాటి సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేసేలా ఆద్య కళా ప్రదర్శన ఆకట్టుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. శుక్రవారం ఆయన మాదాపూ
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సృజనాత్మక కలిగిన విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరె
తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. అధ్యక్షులుగా టి. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా జి. వరహాలు దొర, ప్రధాన కార్యదర్శిగా
తెలుగుయూనివర్సిటీ: విద్యార్థులలో స్పూర్తిని కలిగించే రచనలు సాగించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కవులు,కళాకారులు కృషి చేయాలని పర్యాటక, సాంస్కృతికశాఖామంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలం�
తెలుగుయూనివర్సిటీ: ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య నేటి తరం సాహితీవేత్తలకు స్పూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సే�
ఆచార్య చెన్నారెడ్డి | శ్రీశైల మహాక్షేత్రానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్ర పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని వక్తలు అన�