దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.
ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తె�
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
DH Srinivasa rao | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది.
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.
Jammu | జమ్ము (Jammu) నగరంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో బుధవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
Kerala Corona: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉన్నది. ఇప్పటికీ రోజుకు 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ కూడా 13,383 మందికి
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు గత 25 రోజుల నుంచి 5 శాతం లోపే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రోజువార
ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ మహమ్మారి నుంచి తేరుకుంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా తాజాగా ఢిల్లీలో కేవలం ఈ ఏడాదిలో అత్యంత కనిష్టంగ�
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మం�