Pawan Kalyan | కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్పు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు.
Port Blair renamed | అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. శ్రీ విజయ పురం అని నామకరణం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు. వలసవాద ముద్రల నుంచి దేశ�
సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నది. తాజాగా ఇస్రో ఆదివారం చేపట్టిన మూడో భూ కక్ష్య పెంపు ప్రక్రియ �
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది.
వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్బ్లేయిర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని