చిత్రసీమలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేం. కెరీర్ ఆరంభంలో ఐరెన్లెగ్గా ముద్రపడిన మంగళూరు సోయగం పూజా హెగ్డే అనంతరం వరస సినిమాలో బిజీగా మారింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠ�
తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఖిలాడీ’ ‘హిట్-2’ సినిమాలతో యువతరానికి చేరువైంది. చక్కటి అందం, అభినయం కల�
Actress Pooja hegde | గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తర్వాత పూజా నటించిన 6 సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్
Actress Pooja Hegde | ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తర్వాత పూజా నటించిన ఆరు సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్కు వెళ్తే.. నార్త్లో కూడా ఇదే పరిస్థితి.
‘సినిమాల జయాపజయాల్ని ఎవరూ ఊహించలేరు. కొన్ని కథలు వింటున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. తెరపై వచ్చే సరికి పేలవంగా తయారవుతాయి. అదే సమయంలో సాధారణంగా అనిపించిన కొన్ని కథలు గొప్పగా ఆవిష్కృతమవుతాయి. ఇలాంటి వ�
మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో డేట్స
టాలీవుడ్లో తన జోరు కొనసాగిస్తూనే ఉంది అందాల తార పూజా హెగ్డే. తాజాగా ఆమె ఖాతాలో మరో క్రేజీ మూవీ చేరింది. విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించనున్న కొత్త సినిమాలో నాయికగా పూజానే ఎంచుకున్న
Actress Pooja Hegde | మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కో�
స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటి
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న దివంగత సూపర్స్టార్ కృష�