ఉమ్మడి జి ల్లాలో గురువారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగిం ది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఏడు, నిజామాబాద్లో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 2,812 మంది విద
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
POLYCET | డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (POLYCET) దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 4 వరకు అందుబాటులో
POLYCET | పాలిసెట్ (POLYCET)దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే 9 (సోమవారం) నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటాయని పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున
ప్రొ.జయశంకర్ అగ్రి వర్సిటీ| హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమ�
మొత్తం 81.75 శాతం మంది అర్హత డిప్లొమాలో ఈ ఏడాది కొత్తగా 4 కోర్సులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పాలిసెట్-2021 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార�
పాలిటెక్నిక్ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.
సజావుగా పాలిసెట్.. 90% మంది హాజరుహైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి భయాలు, ఆందోళనల మధ్య రాష్ట్రంలో నిర్వహించిన తొలి ప్రవేశపరీక్ష పాలిసెట్ శనివారం సజావుగా ముగిసింది. ఎంసెట్, ఐసెట్, ఎడ్స�
ఎంట్రెన్స్ టెస్ట్| డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2021 పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఆఫ్లైన్లో జరుగుతున్న ఈ పరీక్షను శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున�
పాలిసెట్| తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021)కు సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాల�